telugu navyamedia

local body elections

చివరి విడత : ఇప్పటి వరకు 78.9 శాతం పోలింగ్

Vasishta Reddy
నాలుగో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 6.30 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగియనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి

ఏపీ వ్యాప్తంగా 13.42 శాతం పోలింగ్ నమోదు

Vasishta Reddy
నాలుగో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 6.30 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగియనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి

బంపర్‌ ఆఫర్‌.. ఓటర్లకు శ్రీవారి లడ్డు పంపిణీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు విడత ఎన్నికలు పూర్తి అయ్యాయి. పంచాయతీ ఎన్నికలైనప్పటికీ…సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో

పంచాయితీ ఎన్నికల పై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు…

Vasishta Reddy
మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తన స్వగ్రామమైన తొగరాంలో కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. తొగరాంలో ఓటువేయడం సంతోషంగా ఉందన్న

రేపు మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌…

Vasishta Reddy
ఏపీలో ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ పార్టీలు అని దీని పైనే దృష్టి పెట్టాయి. అయితే ఈ పంచాయతీ ఎన్నికలు సగం పూర్తి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం తాత జాగీరా జ‌గ‌న్‌రెడ్డి ?

Vasishta Reddy
ఏపీ పంచాయతీ ఎన్నికల రెండో విడత పూర్తయింది. అయితే.. ఈ రెండో విడతలో టీడీపీ బాగానే పుంజుకుంది. ఏకంగా కొడాలి నాని స్వంత గ్రామంలోనే వైసీపీ పరాజయం

ఎన్నికల రెండో విడత పోలింగ్.. జిల్లాల వారీగా పోలింగ్ శాతం

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగింది. గడచిన ఆరు గంటల్లో 64.75 శాతం పోలింగ్ నమోదు అయింది. విజయనగరం

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో సమస్యలు…

Vasishta Reddy
ఏపీలో తొలిదశ పంచాయతి ఎన్నికలు ప్రారంభం అయ్యాయి.  ఈరోజు ఉదయం 6:30 గంటల నుంచి ప్రారంభమయ్యి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ

ఏకగ్రీవాలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ‌ గ్రీన్‌సిగ్నల్‌ !

Vasishta Reddy
ఏపీలో రేపు మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరగనుండటంతో అక్కడ అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. అయితే ఈ ఎన్నికలు తెరమీదకు వచ్చిన సమయం నుండి అక్కడ

ఇంకో పదిసార్లు ఎన్నికలు పెట్టినా ఏకగ్రీవాలు జరుగుతాయి…

Vasishta Reddy
ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఏకగ్రీవాల రగడ నడుస్తుంది. అయితే చిత్తూరు జిల్లాలో 454 పంచాయతీలకు గాను 110 ఏకగ్రీవాలు నమోదు కావడంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను

ఎన్నికల పర్యవేక్షణ కోసం ఈ-వాచ్‌ యాప్‌ను ఆవిష్కరించిన నిమ్మగడ్డ

Vasishta Reddy
ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తన దూకుడు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికలు సంక్రమంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఏపీ

రేషన్ డెలివరీ వాహనాలను తనిఖీ చేసిన నిమ్మగడ్డ

Vasishta Reddy
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.  నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వర్సెస్‌, వైసీపీగా ఏపీ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని