telugu navyamedia

election commission

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఈసీ నోటీసులు

navyamedia
*యూపీ ఓట‌ర్ల‌పై బెదిరించినందుకు రాజాసింగ్ చ‌ర్య‌లు * బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఈసీ నోటీసులు బీజీపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈసీ నోటీసులు ఇచ్చింది. యూపీ అసెంబ్లీ

ఐదు రాష్ట్రాల్లో షెడ్యూల్ విడుద‌ల‌…- ఆంక్షలు ఇవే

navyamedia
దేశంలో కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ విడుదలైంది. ఢిల్లీలోని

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్..

navyamedia
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయింది. తెలంగాణలో 12 స్థానాలకు. ఏపీలో 11 స్థానాలకు ఎమ్మెల్సీ స్థానాలకు EC షెడ్యూలు విడుదల చేసింది. తెలంగాణలో

పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే షాక్..

Vasishta Reddy
జనసేనకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తెలంగాణలో జరుగనున్న రెండు కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికల్లో పోటీలో ఉన్న జనసేన (గాజుగ్లాసు), ఎంసీపీఐ (యూ)-( గ్యాస్‌

పీఆర్సీ ప్రకటనకు ఎన్నికల కమిషన్ అనుమతి…

Vasishta Reddy
తెలంగాణలో ఉద్యోగులు ఎప్పటినుండో ఎదురు చూస్తున అంశం పీఆర్సీ. అయితే ఇప్పుడు వారందరికీ ఓ శుభవార్త. అదేంటంటే… తెలంగాణలో పీఆర్సీ ప్రకటనకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది.

ఏకగ్రీవాలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ‌ గ్రీన్‌సిగ్నల్‌ !

Vasishta Reddy
ఏపీలో రేపు మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరగనుండటంతో అక్కడ అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. అయితే ఈ ఎన్నికలు తెరమీదకు వచ్చిన సమయం నుండి అక్కడ

తెలంగాణలో 3 కోట్ల మంది ఓటర్లు… జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం

Vasishta Reddy
తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో 15.01.21 తేదీ నాటికి మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

ఏపీలో ఓటర్ల జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం

Vasishta Reddy
ఏపీలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో 15.01.21 తేదీ నాటికి 4 కోట్ల 4 లక్షల 41 వేల 378 ఓటర్లు ఉన్నట్టు

ముదురుతున్న వివాదం..ఏపీ సీఎస్‌కు ఎన్నికల కమిషన్‌ లేఖ

Vasishta Reddy
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ వివాదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎలక్షన్ కమిషన్ లేఖ రాశారు.

రీపోలింగ్ పెట్టాలంటూ ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు…

Vasishta Reddy
హైదరాబాద్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీలు ఎంత సీరియస్ గా తీసుకున్నా

ఏమైనా వారికీ ఫిర్యాదు చేయాలి అంటున్న ఎన్నికల కమిషన్‌…

Vasishta Reddy
జీహెచ్‌ఎంసీ‌ ఎన్నికల్లో ఇప్పటికే ప్రచారానికి తెరపడగా.. రేపు పోలింగ్ జరగనుంది.. డిసెంబర్ 4వ తేదీన ఫలితాలు వెలువడ్డనున్నాయి… అయితే, ప్రచార పర్వం ముగియగానే.. ప్రలోభాలకు తెరలేపారు ఆయా

బయట నుంచి వచ్చిన వాళ్లు ఇక వెళ్ళిపోవాలి…

Vasishta Reddy
జీహెచ్‌ఎంసీ‌ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది… దీంతో.. సాయంత్రం 6 గంటలకే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిపిలివేశాయి.. ఇక, గ్రేటర్ ఎన్నికల సమయంలో కీలక