telugu navyamedia

SEC Nimmagadda Ramesh Kumar

ఎన్నికల పర్యవేక్షణ కోసం ఈ-వాచ్‌ యాప్‌ను ఆవిష్కరించిన నిమ్మగడ్డ

Vasishta Reddy
ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తన దూకుడు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికలు సంక్రమంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఏపీ

నిమ్మగడ్డ ఎర్రగడ్డకు వెళ్ళాలో, ఇంకో చోటికి వెళ్ళాలో నిర్ణయించుకోవాలి : అంబటి

Vasishta Reddy
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.  నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వర్సెస్‌, వైసీపీగా ఏపీ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని

నిమ్మగడ్డకు దిమ్మదిరిగే షాకిచ్చిన ఉద్యోగ సంఘాలు

Vasishta Reddy
స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం