telugu navyamedia

YS Jagan

రామాయపట్నం పోర్టు భూమి పూజ‌ : సముద్రుడికి ప‌ట్టు వస్ర్తాలు స‌మ‌ర్పించిన సీఎం జ‌గ‌న్‌

navyamedia
*నెల్లూరులో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ *రామాయపట్నం  పోర్టు ప‌నుల‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌ *సముద్రుడికి ప‌ట్టు వస్ర్తాలు స‌మ‌ర్పించిన జ‌గ‌న్‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం

త‌మ‌ది పేదల ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండే ప్రభుత్వం

navyamedia
*వైఎస్సార్ వాహ‌న మిత్ర కింద 10 వేలు సాయం *దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సాయం *త‌మ‌ది పేదల ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండే ప్రభుత్వం

రోడ్డు మీద ప్రయాణం సర్కస్ ఫీట్… పవన్ కళ్యాణ్ వీడియో వైర‌ల్‌

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్య ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రోడ్ల అధ్వాన్న స్థితిపై ఛిద్రమైన రహదారి అంటూ

‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ ..మా రోడ్లను కాస్త ప‌ట్టించుకోరూ

navyamedia
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ట్విట్టర్ వేదికగా కార్టూన్ కౌంటర్ వేశాడు. రోడ్ల పరిస్థితిని కూడా కాస్త పట్టించుకోండి అంటూ

రాజధాని పిటిషన్లపై విచారణ ఆగస్టు 23 కు వాయిదా

navyamedia
అమరావతి రాజధానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఏపీ హైకోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది. స్టేటస్ రిపోర్టును పరిశీలించిన తర్వాతే వాదనలు వింటామని ఏపీ

నేడుఏపీ హైకోర్టులో రాజధాని పిటీషన్లపై విచారణ

navyamedia
రాజధాని రైతులు వేసిన కోర్టు థిక్కార పిటీషన్లపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. రాజధాని అమరావతిలో మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని, ఆరు నెలల్లో

ఎంతో మంది కుట్ర‌లు ప‌న్నినా గుండె బెద‌ర‌లేదు..నా సంక‌ల్పం చెద‌ర‌లేదు

navyamedia
*అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన వైసీపీ పీన్లరీ స‌మావేశాలు. *పార్టీ అధ్య‌క్షుడిగా జ‌గ‌న్ ప్రారంభోప‌న్యాసం *13 ఏళ్ళ కింద‌ట సంఘ‌ర్ష‌ణ మొద‌లైంది *అవ‌మానాల‌ను, క‌ష్టాల‌ను భ‌రించి, నాతో ప్ర‌యాణించి.. వెన్ను

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ -ప్లీనరీ వేదికగా ప్రకటన..!

navyamedia
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో జూలై 8,9 తేదీల్లో

ఆంధ్రప్రదేశ్ లో బడి గంట మళ్లీ మోగింది..

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో బడి గంట మళ్లీ మోగింది. వేస‌వి సేల‌వులు పూర్త‌వ‌డంతో నేటి నుంచి  రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. మే నెలలో ఆలస్యంగా వేసవి

ఏపీలో మోదీ పర్యటన : అర్థాంతరంగా వెనుదిరిగిన రఘురామకృష్ణంరాజు

navyamedia
ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తాను రావ‌డంలేద‌ని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తన అనుచరులతో కలసి

ఏపీ సచివాలయ ఉద్యోగులకు షాక్‌ : గత ప్రభుత్వం కల్పించిన ఉచిత వసతి సదుపాయం రద్దు

navyamedia
ఏపీ సచివాలయ ఉద్యోగులకు  ప్రభుత్వం ఇస్తున్న ఉచిత వసతి సదుపాయాన్ని రద్దు చేసింది. రాజధానిని అమరావతికి తరలించిన సమయంలో ఉద్యోగులకు వసతికి ఇబ్బంది అవుతుందని అప్పటి ప్రభుత్వం

వెధవ పనులన్నింటికీ అడ్డుపడ్డాననే ..నన్ను టార్గెట్ చేశారు ..

navyamedia
సీనియర్ ఐపీయస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై జగన్‌ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్‌ వేటు వేసింది. దీనిపై స్పందించిన ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..సస్పెన్షన్ ఉత్తర్వులు