telugu navyamedia

students

బాసర ట్రిపుల్ ఐటీలో కొన‌సాగుతున్న సాధ‌న దీక్ష‌ ..రాత్రంతా మెస్‌లో విద్యార్ధులు జాగారం

navyamedia
*కొన‌సాగుతున్న బాస‌ర విద్యార్ధులు ఆందోళ‌న‌ *రాత్రంతా మెస్‌లో విద్యార్ధులు జాగారం *రాత్రి నుండి ప‌స్తులున్న‌ 3 వేల‌మంది విద్యార్ధులు  నిర్మ‌ల్ జిల్లా లోని బాసర ట్రిపుల్ ఐటీలో

ఆంధ్రప్రదేశ్ లో బడి గంట మళ్లీ మోగింది..

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో బడి గంట మళ్లీ మోగింది. వేస‌వి సేల‌వులు పూర్త‌వ‌డంతో నేటి నుంచి  రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. మే నెలలో ఆలస్యంగా వేసవి

పిల్ల‌లు భ‌విష్య‌త్ పై విస్తు పోయే నిజాలు..

navyamedia
అదొక చిన్న టౌన్ . హైదరాబాద్ లాంటి విశ్వ నగరం కాదు . వైజాగ్ , విజయవాడ , వరంగల్ , కరీంనగర్ లాంటి పెద్ద నగరం

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ఇదే

navyamedia
ఆంధప్రదేశ్ లోని టెన్త్ , ఇంటర్ పరీక్షల తేదీలను సవరిస్తూ.. సరికొత్త పరీక్షల తేదీల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహించనుంది. ఈ మేరకు ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల

సీబీఎస్సీ టెన్త్‌ టర్మ్‌ 1 ఫలితాలు విడుదల..

navyamedia
సీబీఎస్‌ఈ 10వ తరగతి టర్మ్-1 ఫలితాలు విడుదల చేసినట్లు శనివారం ట్విటర్ ద్వారా ప్రకటించింది..సీబీఎస్సీ 10వ తరగతి 2021-22 సెషన్‌ టర్మ్ 1 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను

విద్యార్థులకు గుడ్ న్యూస్‌..

navyamedia
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. అమ్మఒడి

ఏపీలో పదోతరగతికి మళ్లీ మార్కుల విధానం

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇకపై విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ జీవో 55

ఏపీ స్కూళ్ళలో కరోనా కలకలం

navyamedia
కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వారం రోజుల క్రితం తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రైవేట్‌, కార్పోరేట్ స్కూళ్ల‌కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను నిర్మించ‌డంతో అందులో

ఏపీ : జులై 26 నుంచి టెన్త్ పరీక్షలు !

Vasishta Reddy
కరోనా మహమ్మారి కారణంగా ఏపీలో పదవ తరగతి రద్దు అయిన సంగతి తెలిసిందే. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అనే గందరగోళంలో విద్యార్థులు ఉన్న నేపథ్యంలో  పదవ తరగతి

సాధనమున పనులు సమకూరు ధరలోన…

Vasishta Reddy
ఒకసారి ఇంద్రుడు రైతులు పనిచేస్తున్న తీరుపై అసంతృప్తి చెందాడు. వెంటనే “నేటి నుండి మరో పన్నెండు సంవత్సరాల వరకు వర్షం కురవదు, కాబట్టి మీరు వ్యవసాయం చేయలేరు”

విద్యార్థులకు శుభవార్త… 1 నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు రద్దు

Vasishta Reddy
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.23 కోట్లు దాటాయి కరోనా

ఇవాళ్టి నుంచే జేఈఈ మెయిన్స్…ఈ నియమాలు తప్పక పాటించాల్సిందే !

Vasishta Reddy
ఇవాళ్టి నుండి జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 52వేల389 మంది హాజరు కానున్నారు. ఇవాళ్టి నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు