telugu navyamedia

Andhra Pradesh

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ లు దొంగ‌ల మూట‌..- సీఎం జగన్ ఘాటు వ్యాఖ్య‌లు

navyamedia
చంద్ర‌బాబు , ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ లు ఓ దొంగల ముఠా అని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఈ ముఠా హైద్రాబాద్ లో ఉంటూ సర్కార్

వలంటీర్‌ వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుంది..

navyamedia
*నరసరావుపేట స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం జ‌గ‌న్‌ *గ్రామ వార్డు స‌చివాల‌య సిబ్బందికి అవార్డులు *ఉత్త‌మ వాలంటీర్ల‌కు మూడు కేట‌గిరీల్లో అవార్డులు *సేవా వజ్ర‌, సేవా ర‌త్న‌,సేవా

ఇవాళే మంత్రులకు లాస్ట్ మీటింగ్..ఆ తర్వాత మూకుమ్మడి రాజీనామాలు..

navyamedia
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు సర్వం సిద్ధం అయ్యింది. ఈవేళ సాయంత్రం 3 గంటలకు వెలగపూడి లోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ

ప్రధాని మోదీతో ముగిసిన జగన్ భేటీ..

navyamedia
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స‌మావేశం ముగిసింది. ప్రధానితో గంటకు పైగా సీఎం భేటీ కొనసాగింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై

ఏపీలో మరో కొత్త జిల్లా..మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు జ‌గ‌న్ ప్రభుత్వం ప్లాన్..

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. గిరిజన ప్రాంతాలు కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది.

కాసేప‌ట్లో ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌..

navyamedia
*ఈ రోజు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌ *సాయంత్రం 4.45నిముషాల‌కు  పిఎం మోదితో సీఎం జ‌గ‌న్‌ భేటి కానున్నారు.. *రెండురోజుల‌పాటు ఢిల్లీలోనే సీఎం జ‌గ‌న్ మ‌కాం.. *రేపు ఆర్ధిక‌మంత్రి

బాబు స్క్రిప్ట్ పై పవన్ సంతకం..అవగాహన లేని లేఖ..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ… ప్రతిపక్ష

ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లాల విభజన ..

navyamedia
ఏపీలోని కొత్త జిల్లాల ఏర్పాటుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ

ఏపీలో కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు ఇవే..

navyamedia
చరిత్రాత్మకంగా ఏర్పాటైన కొత్త జిల్లాల్లో నేటి నుంచి కార్యకలాపాలు సాగించేందుకు నవ్యాంధ్రప్రదేశ్ సిద్ధమైంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం

ప్ర‌జ‌ల ఆకాంక్ష, పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు..

navyamedia
*ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌ *వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ *ఏపీలో నేటి నుంచి కొత్త జిల్లాల్లో ప‌రిపాల‌న ప్రారంభం.. *ఏపీ 13

ఏపీలో 26 కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్ విడుదల..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ గెటిజ్ నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త జిల్లాలకు సంబంధించిన

ఉగాదినాడు ప‌వ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌ :చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం

navyamedia
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉగాది పండుగ సంద‌ర్భంగా కీలక ప్రకటన చేశారు. ఏపీలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు… అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం