ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు సర్వం సిద్ధం అయ్యింది. ఈవేళ సాయంత్రం 3 గంటలకు వెలగపూడి లోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కొనసాగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా మొత్తం ఏడు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైపవర్ కమిటీ నివేదిక,