ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. గిరిజన ప్రాంతాలు కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు ఇప్పటికే 26 జిల్లాల
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ గెటిజ్ నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త జిల్లాలకు సంబంధించిన
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు కానున్నాయి…అందుకు అనుగుణంగా రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియచేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కూడా తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు ఆన్లైన్లో పంపి వారి ఆమోదం తీసుకుంది.
ఏపీలో 13 కొత్త జిల్లాలకు రంగం సిద్ధం నేడో రేపో నోటీఫికేషన్..ఉగాది నాటికి ప్రక్రియ పూర్తి.. ఏపీలో 26కు పెరగనున్న మొత్తం జిల్లాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త