రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా
వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు అని..
రాజమండ్రిలో జరిగిన గోదావరి గర్జన సభలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ… ప్రతిపక్ష
చంద్రబాబు, లోకేష్ లకు ప్రతిదీ రాజీకీయం చేయడం అలవాటుగా మారిందన్నారు. తండ్రీకొడుకులు చివరకు సినిమాలను కూడా రాజకీయం చేస్తున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.
సినీ పరిశ్రమ ప్రముఖులు వచ్చి చర్చలు జరపడంతో సమస్యలు పరిష్కారం అవడానికి మార్గం సుగమం అయిందని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్
మంచు విష్ణు ప్యానల్ చేస్తున్న అసత్య ప్రచారం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఇప్పటి వరకు తమకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
టాలీవుడ్లో ఇప్పుడు వాడి వేడిగా జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ
టాలీవుడ్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని పలువురు సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సినీ