telugu navyamedia

Farmers

ప్రారంభ‌మైన‌ అమరావతి నుంచి అరసవిల్లి వ‌ర‌కు రైతుల మహా పాదయాత్ర ..

navyamedia
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభమయింది. అమరావతి నుంచి అరవసవిల్లి వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు. 900 కిలోమీటర్లకు పైగా మహా పాదయాత్ర – 2

రైతు నాయకుడు రాకేష్ టికాయ‌త్ పై దాడి..

navyamedia
రైతు సంఘాల నేత రాకేష్‌ టికాయత్‌పై కర్ణాటకలో దాడి జరిగింది. ఆయన ముఖంపై కొందరు సిరా చల్లి దాడి చేశారు.  బెంగళూరులో రైతు సంఘాలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో

రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్దు..రైతులు రోడ్ల‌పైకి రండీ..మేం తోడు వ‌స్తాం..

navyamedia
ఏపీలో ఏ రైతు ఆనందంగా లేరని దిక్కుతోచని పరిస్థితుల్లోనే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నార‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. నేడు ఒంగోలు లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో

కేఏ పాల్‌పై టీఆర్‌ఎస్‌ నేత దాడి ..

navyamedia
*కేఏపాల్‌పై టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త దాడి.. *సిరిసిల్ల వెళ్తున్న కేఏపాల్‌పై అడ్డుకున్న టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు.. *సిద్ధిపేట జిల్లా జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి.. *కేఏ పాల్‌పై

ఈ నెల 8న ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవన్ కల్యాణ్‌ పర్యటన..

navyamedia
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.

చంచ‌ల్‌గూడ జైల్లో ష‌టిల్ ఆడేవాళ్ళు మాకు చెప్పేది ఏంటి..-పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

navyamedia
*వైసీపీ అంటే నాకు ద్వేసం లేదు.. *ఇంకోసారి ద‌త్త‌పుత్రుడు అని అంటే…సీబీఐ ద‌త్త‌పుత్రుడు అనాల్సి వ‌స్తుంది.. *సొంతవాళ్ళు ఉన్న‌ప్పుడు వేరేవాళ్ళ‌కి ద‌త్త‌త వెళ్ళ‌ను *జ‌న‌సైనికుల‌పై చేయిప‌డితే మ‌ర్యాద‌గా

బురద రాజకీయాలు మాకు చేతకాదు..-పవన్‌కల్యాణ్

navyamedia
రైతులకు అండగా నిలబడటం జనసేన బాధ్యత అని, బురద రాజకీయాలు చేయడం తమకు తెలియదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు..బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతులకు భవిష్యత్‌పై భరోసా

ఉగాదినాడు ప‌వ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌ :చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం

navyamedia
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉగాది పండుగ సంద‌ర్భంగా కీలక ప్రకటన చేశారు. ఏపీలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు… అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం

రైతన్నలకు గుడ్ న్యూస్..లబ్దిదారుల ఖాతాల్లో 534 కోట్లు జమ

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు . ఏపీలో గతేడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అందజేస్తోంది.

మోడీ సర్కార్ పై సోనియాగాంధీ ఫైర్‌

navyamedia
రైతులు, మధ్యతరగతి ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం విమర్శించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం

navyamedia
యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే రైతులకు మేలు చేకూరుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో

యాసంగిల్లో ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు..

navyamedia
తెలంగాణలో యాసంగి పంటలో వరి సాగుచేయవద్దని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. దీంతో విపక్షాలు, రైతులు ప్రభుత్వ మాటలను పెద్దగా పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. యాసంగి సాగుపట్ల రైతులకు మార్గదర్శకంగా