రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ లో భాగంగా మళ్లీ రైతుల ఖాతాలలో 2000 రూపాయలు డిపాజిట్ చేయడానికి సిద్ధమైంది. గతేడాది డిసెంబర్ నెలలో
కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నరేంద్రమోదీ పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా రాజీవ్ రైతు భరోసా యాత్ర చేస్తున్నామని, మంద బలం ఉందని ఆదని,అంబానీలకు నరేంద్ర
దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. ఎన్ని అడ్డుంకులు ఎదురైనా, నిర్భందం తీవ్రతరం అవుతున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సుదీర్ఘంగా ఆందోళన చేస్తున్నారు. ఇక, ఓవైపు చర్చలకు సిద్ధమంటూనే.. కేంద్రం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెల్ల నుండి రైతులు వివిధ పద్దతుల్లో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కేంద్రం ఎన్ని ప్రతిపాదనలు చేసినా..
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దుకే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు దేశవ్యాప్తంగా రహదారులను దిగ్బందించనున్నారు
ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోని ఎర్రకోటను రైతులు ముట్టడించిన సంగతి తెలిసిందే. అయితే ఎర్రకోటను ముట్టడి చేయడం వెనుక దాగున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అన్ధలో భాగంగానే రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోని ఎర్రకోటను రైతులు ముట్టడించిన సంగతి తెలిసిందే. ఎర్రకోటను ముట్టడి చేయడం వెనుక దాగున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి
గణతంత్ర దినోత్సవం రోజునే ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నారు రైతులు.. దీంతో.. రాజధానిలో వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. ఒక్క రాజ్పథ్లోనే 6 వేల మంది సాయుధ పోలీసుల్ని దించారు. ర్యాలీకి లక్షల సంఖ్యలో
దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ఆందోళన హింసాత్మకంగా మారడంతో కేంద్ర హోం శాఖ అత్యవసరంగా భేటీ అయింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో హొం శాఖ, నిఘా
గణతంత్ర దినోత్సవం రోజునే ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నారు రైతులు.. దీంతో.. రాజధానిలో వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. ఒక్క రాజ్పథ్లోనే 6 వేల మంది సాయుధ పోలీసుల్ని దించారు. ర్యాలీకి లక్షల సంఖ్యలో