telugu navyamedia

రాజకీయ

యూకే విమానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భారత్…

Vasishta Reddy
2019 చివర్లో చైనాలో వచ్చిన కరోనా ప్రపంచాన్ని ఇప్పటికి వణికిస్తోంది. అయితే ఇదే సమయంలో యూకేలో పురుడుపోసుకున్న కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది..

రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు కరోనా వ్యాక్సిన్ డ్రై రన్…

Vasishta Reddy
రేపు ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. మొత్తం 13 జిల్లాల్లో ఈ డ్రై రన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రతి జిల్లాలోనూ మూడు

2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది..

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌ పార్టీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ముత్యంరెడ్డి ఆదర్శ రైతు, ఆదర్శ నాయకుడు..2023లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే అవుతాడని పేర్కొన్నారు. బిజెపి,

అధికారం కోసం కొందరు నన్ను ఓడించారు : తుమ్మల

Vasishta Reddy
మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020 కలసి రాలేదు, కరోనా, అధిక వర్షాలు వచ్చి ఇబ్బందులు పడ్డమని.. కేసీఆర్ ప్రభుత్వం

గవర్నర్‌కు సర్‌ ప్రైజ్‌ ఇచ్చిన స్పీకర్‌ పోచారం

Vasishta Reddy
గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు తెలంగాశాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సర్‌ ప్రైజ్‌ ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌ నుంచి ఫోన్‌ఇన్‌

ఎన్నాళ్లీ దొంగల‌తో దొంగ ఆరోప‌ణ‌లు జ‌గ‌న్‌ రెడ్డీ!

Vasishta Reddy
సీఎం జగన్‌పై మరోసారి లోకేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏ1 క్రిమిన‌ల్ సీఎం..త‌న‌ డెకాయిట్ బ్యాచ్ హెడ్ ఏ2 దొంగ‌రెడ్డితో దొంగ ఆరోప‌ణ‌లు చేయిస్తున్నాడు. నీ బ‌తుకు

30 మంది trs ఎమ్మెల్యేలు  మాతో టచ్ లో ఉన్నారు…

Vasishta Reddy
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్, ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని గవర్నర్

పాక్ మహిళా భారత్ లో ఓ గ్రామానికి సర్పంచ్…

Vasishta Reddy
మన భారత్ లో ఓ గ్రామానికి పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మహిళా ఏకంగా సర్పంచ్‌ అయిపోయింది.. అది కూడా మన యోగీ ఆదిత్యానాథ్ ప్రతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో

కొత్త వ్యవసాయ చట్టాల పై హర్యానా సీఎం కీలక వ్యాఖ్యలు…

Vasishta Reddy
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. బుధవారం కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య జరిగిన చర్చల్లో కొంత ముందడుగు

కేంద్రం ఒత్తిడి వల్లే తెలంగాణలో ఆయుష్మాన్ భారత్

Vasishta Reddy
ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్య శ్రీయే బెటర్‌ అని తెలంగాణ హెల్త్‌ మినిష్టర్‌ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ తోనే 80 లక్షల కుటుంబాలకు లబ్ది..

వేతన సవరణకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌..

Vasishta Reddy
ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం ముగిసింది. గురువారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు

ధరణి పోర్టర్‌పై సీఎం కేసీఆర్‌ కీలక అంశాలు వెల్లడి…

Vasishta Reddy
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్