ఐపీఎల్ 2021 సీజన్ను మళ్లీ నిర్వహించేందుకు బీసీసీఐ యూకే ఫస్ట్ చాయిస్ వేదికగా భావిస్తోంది. ఎందుకంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ టీమిండియా అక్కడే ఉండనుంది. అలాగే,
టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడే భారతీయ క్రికెటర్లు ఇప్పటికే కరోనా మొదటి డోస్ టీకా తీసుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు.
బ్రిటన్ దగ్గర జూలై చివరినాటికి తన దేశపౌరులైన వయోజనులకు ఇచ్చేందుకు సరిపడా టీకాలు ఉంటాయని… ప్రపంచంలోని 5 కోట్ల మంది ప్రజలకు టీకాలు పంపించే అదనపు సామర్థ్యం
ఐపీఎల్ 2021 వాయిదా తరువాత నిబంధనల ప్రకారం తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు విదేశీ ఆటగాళ్లు. భారత క్రికెటర్లు దాదాపు అంతా తమ సొంత నగరాలకు వెళ్లిపోయారు.
ఐపీఎల్ 2021 నుండి ఇప్పటికే ఐదు మంది ఆటగాళ్లు, ఇద్దరు అంపైర్లు ఐపీఎల్ 14వ సీజన్ నుంచి తప్పుకున్నారు. ఐదుగురు ఆటగాళ్లలో ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఉండడం
2019 చివర్లో చైనాలో వచ్చిన కరోనా ప్రపంచాన్ని ఇప్పటికి వణికిస్తోంది. అయితే ఇదే సమయంలో యూకేలో పురుడుపోసుకున్న కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది..
కరోనా ప్రపంచాన్ని కబలిస్తోంది. ప్రపంచ జనాభాను గడగడలాడిస్తోంది. రోజురోజుకు కరోనా విజృంభన భారీగా పెరిగిపోతుంది. ఇంతలో యూకేలో కొత్త రకం కరోనా వచ్చిందన వార్త ప్రజలను మరింత
రిపబ్లిక్ టీవీకి చెందిన రిపబ్లిక్ భారత్ ఛానల్కు ఊహించని షాక్ తగిలింది. బ్రిటిష్ టీవీ నియంత్రణ సంస్థ ఆఫ్కామ్ రూ. 19 లక్షల జరిమానా విధించింది. గత
ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే యూకేలో మాత్రం ఇప్పుడు కరోనా వైరస్ వెరియెంట్ కలవరపెడుతోంది.. అందే కాదు.. ఇతర దేశాలకు కూడా పాకుతోంది ఈ