మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ చాలా వేగంగా కొనసాగుతుంది. దాంతో కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడుతుంది. అయితే దానిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ దేశాల్లో
2019 చివర్లో చైనాలో వచ్చిన కరోనా ప్రపంచాన్ని ఇప్పటికి వణికిస్తోంది. అయితే ఇదే సమయంలో యూకేలో పురుడుపోసుకున్న కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది..