telugu navyamedia

Corona Vaccine

భారత్‌ సరికొత్త రికార్డు.. సాయంత్రానికి 2కోట్ల టీకాలు పంపిణీ

navyamedia
దేశంలో నేడు కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం శరవేగంగా దూసుకెళ్తోంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా 2కోట్లకు పైగా డోసులను పంపిణీ

భారత్ లో సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్…?

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ లో రెండు డోసులు వేయాలి. మొద‌టి వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల‌కు

15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నారు : కేటీఆర్

Vasishta Reddy
ప్రస్తుతం తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత భారీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… వ్యాక్సిన్ ఉత్పత్తిని 85

బెజవాడలో వ్యాక్సిన్ అమ్ముతున్న ప్రభుత్వ డాక్టర్…

Vasishta Reddy
మన దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో ఎక్కువ కేసులు నమిదవుతున్న రాష్ట్రంలో ఏపీ కూడా ఉంటుంది. ఇక్కడ రోజుకు 20 వేలకు

కోవాగ్జిన్ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు…?

Vasishta Reddy
మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సినేషన్ ప్రరమభమ్ అయ్యింది. అయితే  మొదట్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగినా, తరువాత ఊపందుకుంది.  సెకండ్ వేవ్

చంద్రబాబే రాష్ట్రానికి పట్టిన వైరస్ : కన్నబాబు

Vasishta Reddy
ఏపీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ… చంద్రబాబు  ఎక్కడా సిగ్గు పడడం లేదు. ఒక విపత్తు వచ్చినప్పుడు రాజకీయాలు చెయకూడదన్న కనీస జ్ఞానం చంద్రబాబుకు లేదు. కర్నూలులో భయంకరమైన

వ్యాక్సిన్‌ తీసుకున్న ధావన్…

Vasishta Reddy
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడటంతో ఇప్పటికే ఢిల్లీలోని తన ఇంటికి చేరుకున్న గబ్బర్.. గురువారం వాక్సిన్ వేయించుకున్నాడు. కరోనా మహమ్మారి సంక్షోభంలో ముందుండి పోరాడుతున్న యోధులకు

అక్కడ వ్యాక్సిన్ తీసుకుంటేనే రేషన్, పింఛన్లు…

Vasishta Reddy
రాస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. రోజుకు 3 లక్షలను పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ మహమ్మారిపై పోరాటం చేసేందుకు దేశంలో వ్యాక్సిన్లు

మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ : రాష్టాలకు ఉచితంగానే వ్యాక్సిన్ సరఫరా

Vasishta Reddy
కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో మోడి సర్కార్ ఓ శుభ వార్త చెప్పింది. కరోనా వ్యాక్సిన్ ధరలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ టీకాలను రూ.

వచ్చే నెల నుండి వారికీ కూడా వ్యాక్సిన్…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఈ ఏడాది మొదట నుండి వ్యాక్సిన్ అందిస్తుంది ప్రభుత్వం. అయితే దశల వారీగా ఈ వ్యాక్సినేషన్ ను

ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్నవారికి బిర్యాని ఫ్రీ…

Vasishta Reddy
మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ నెల 11వ తేదీ నుంచి

తమకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే అంటున్న యూత్…

Vasishta Reddy
మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా కు మంది ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం వాక్సినేషన్‌లో పెట్టిన రూల్స్‌ యూత్‌కు ఇబ్బంది పెడుతున్నాయి.