భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్నాడు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ఫొటోను విరాట్.. తన ఇన్స్టా స్టోరీలో అభిమానులతో పంచుకున్నాడు.
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడటంతో ఇప్పటికే ముంబైలోని తన ఇంటికి చేరుకున్న రహానే.. శనివారం వాక్సిన్ వేయించుకున్నాడు. ఐపీఎల్ 2021లో రహానే ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడటంతో ఇప్పటికే ఢిల్లీలోని తన ఇంటికి చేరుకున్న గబ్బర్.. గురువారం వాక్సిన్ వేయించుకున్నాడు. కరోనా మహమ్మారి సంక్షోభంలో ముందుండి పోరాడుతున్న యోధులకు
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ ఈ రోజు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న