ఈరోజు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2021 ఆరంభం కానుంది. ఇంగ్లండ్లోని సౌథాంప్టన్ వేదికగా ఈ టైటిల్ పోరు
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడటంతో ఇప్పటికే ముంబైలోని తన ఇంటికి చేరుకున్న రహానే.. శనివారం వాక్సిన్ వేయించుకున్నాడు. ఐపీఎల్ 2021లో రహానే ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున
ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత అది కలా? నిజమా? అనే సందిగ్ధంలో ఉండిపోయానని భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. పెటర్నిటీ లీవ్పై
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ గెలుపొంది స్వదేశానికి చేరుకున్న భారత ఆటగాళ్లకు అదిరిపోయే స్వాగతం లభిస్తోంది. తన కూల్ కెప్టెన్సీతో దేశం గర్వపడేలా చేసిన అజింక్యా రహానేకు కూడా అభిమానులు
ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్లో అదరగొట్టి అద్భుత విజయంతో పాటు సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ప్రత్యర్థి బౌలర్కు సర్ప్రైజ్ ఇచ్చింది. భారత ఆటగాళ్లంతా సంతకాలు చేసిన జెర్సీని
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ విజయం సాధించగలదని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్ట్ లో విజయంతో