తెలంగాణలో బూస్టర్ డోస్ పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. చార్మినా ర్లోని యునాని ఆసుపత్రిలో బూస్టర్ డోస్ మంత్రి హరీష్ రావు
టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడే భారతీయ క్రికెటర్లు ఇప్పటికే కరోనా మొదటి డోస్ టీకా తీసుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో వీళ్లంతా బీసీసీఐ సూచనల మేరకు కోవిషీల్డ్ టీకా తీసుకున్నారు. సెకండ్ డోస్కు ఇబ్బంది తలెత్తకుండా యూఏఈలో లభించే కోవిషీల్డ్నే తీసుకోవాలని ఆటగాళ్లకు బీసీసీఐ
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్నాడు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ఫొటోను విరాట్.. తన ఇన్స్టా స్టోరీలో అభిమానులతో పంచుకున్నాడు.
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడటంతో ఇప్పటికే ముంబైలోని తన ఇంటికి చేరుకున్న రహానే.. శనివారం వాక్సిన్ వేయించుకున్నాడు. ఐపీఎల్ 2021లో రహానే ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ ఈ రోజు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న
ప్రస్తుత ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ఎలాంటి న్యూస్ వచ్చినా అవి ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇక కేంద్రం కూడా రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నది.