telugu navyamedia

vaccination

తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసింది..

navyamedia
తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్ ఆంక్షలు అమలులోలేవన్నారు. ఐటీ సంస్థలు వర్క్‌ఫ్రం హోమ్‌

ఇంటింటికీ తిరిగిన కలెక్టర్ సిక్తాపట్నాయక్..

navyamedia
కోవిడ్ తొలి, మలి దశలు దాటొచ్చాం…. ఒమిక్రాన్… కోరలు చాస్తోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ స్వయంగా క్షేత్రస్థాయి సర్వేకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ వార్డు నెంబరు.29

రెండు డోసులతో 97 శాతం కరోనా మరణాల నివారణ

navyamedia
కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కరోనా కట్టడిలో టీకాలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు కేంద్రం ఒక నివేదికలో

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి : కేంద్రం

Vasishta Reddy
భారత్ లో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. ఇక‌, చికిత్స‌పై నుంచి వ్యాక్సినేష‌న్‌పై ఫోక‌స్ పెడుతోంది ప్ర‌భుత్వం.. ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది

జూన్ 3 వాళ్ళందరికీ వ్యాక్సిన్ : కెసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం

Vasishta Reddy
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు టీకా సేకరణ, డ్రైవర్లకు వ్యాక్సినేషన్ పై ఆర్ధిక శాఖామాత్యులు హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం

ఆర్టీసీ ఉద్యోగులకు కెసిఆర్ సర్కార్ గుడ్ న్యూస్

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి.  ఈ నేపథ్యంలో

వ్యాక్సినేషన్ పై కెసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా 3 రోజులలో 1.4 లక్షల మందికి పైగా ప్రజలకు వ్యాక్సినేషన్ వేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ

కెసిఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం : వ్యాక్సినేషన్ నిలిపివేత

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కొవిడ్ వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ని రేపు, ఎల్లుండి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కొవిషీల్డ్ టీకా మొదటి డోసు

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయ : ఓటరు స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులు.. 

Vasishta Reddy
ఏపీ వ్యాప్తంగా ఇవాళ వ్యాక్సిన్ ప్రక్రియను నిలిపేసింది జగన్ ప్రభుత్వం. అన్ని జిల్లాల్లో ఇవాళ నిలిచిపోనున్న వ్యాక్సిన్ ప్రక్రియ…టీకా కేంద్రాల్లో రద్దీ.. తోపులాటలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించింది

50 వేల ఎంబీబీఎస్ వైద్యులు విధులలోకి…

Vasishta Reddy
వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఈరోజు సమావేశమయ్యారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది

కరోనా వ్యాక్సినేషన్ : కెసిఆర్ సర్కార్ సంచలన నిర్ణయం

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 4 లక్షలు దాటేశాయి. ఈ నేపథ్యంలో..

వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు ఆర్ఆర్ఆర్ బృందం విజ్ఞప్తి…

Vasishta Reddy
కరోనా పై అవగాహనా కల్పిస్తూ… ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, కీలకపాత్రధారి అజయ్ దేవగణ్, కథానాయిక అలియా భట్ ఓ వీడియోలో తమ