చిత్ర పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. టాలీవుడ్ లో పలువురు తారలకు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది. నటి మంచు లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు.
హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి కరోనా తో మృతి చెందినట్టు చిత్రీకరించాడు భర్త.. ఎవరికి అనుమానం రాకూడదనే నేపథ్యంలో భార్య మృత
ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. అందులో ఎమ్మెల్యేకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం
హైదరాబాద్ ఫార్మా, పరిశోధన సంస్థలకు కేంద్రంగా ఉందని, నెల రోజుల్లో హైదరాబాద్లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి చెప్పారు. పీఎం
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24
ఇతర వైరస్ రకాలతో పోలిస్తే డెల్టా వేరియెంట్ చాలా ఆందోళన కలిగిస్తోంది. సార్స్–కోవి–2 డెల్టా వేరియంట్కి . ఈరోజువరకు బయటపడిన కరోనా వైరస్ రకాల్లో ఈ డెల్టా
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో
కంటి ముందుపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పదహారు సంవత్సరాలుగా కంటి ముందు వేస్తున్నాను ఎవరికీ ఇబ్బంది కలగలేదని..ఇందులో విషము లేదు… వేసిన వారినీ ఎంక్వైరీ చేయండని
గత పదిహేను నెలలుగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం చూపిన కరోనా సెలవుల కారణంగా విద్యార్థులకు కలిగిన తీవ్ర విద్యా నష్టాన్ని గుర్తించటమే