telugu navyamedia

covid19

మంచువారి అమ్మాయి లక్ష్మి ప్రసన్నకు కరోనా..

navyamedia
చిత్ర‌ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. టాలీవుడ్‌ లో ప‌లువురు తార‌ల‌కు క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్టి పీడిస్తుంది. న‌టి మంచు లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు ఇలా..

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్టంలో గత 24 గంటల్లో 43,494 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 478 మందికికోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారించారు.

మరో దారుణం..భార్యను మర్డర్ చేసి కరోనాపై నెట్టిన భర్త..

Vasishta Reddy
హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి కరోనా తో మృతి చెందినట్టు చిత్రీకరించాడు భర్త.. ఎవరికి అనుమానం రాకూడదనే నేపథ్యంలో భార్య మృత

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కి కరోనా పాజిటివ్…

Vasishta Reddy
ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. అందులో ఎమ్మెల్యేకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం

హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సెంటర్

Vasishta Reddy
హైదరాబాద్‌ ఫార్మా, పరిశోధన సంస్థలకు కేంద్రంగా ఉందని, నెల రోజుల్లో హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. పీఎం

తెలంగాణ కరోనా అప్డేట్‌…24 గంటల్లో

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… గత 24

డెల్టా స్ట్రెయిన్‌ ఎంత ప్రమాదకరమంటే !

Vasishta Reddy
ఇతర వైరస్‌ రకాలతో పోలిస్తే డెల్టా వేరియెంట్‌ చాలా ఆందోళన కలిగిస్తోంది. సార్స్‌–కోవి–2 డెల్టా వేరియంట్‌కి . ఈరోజువరకు బయటపడిన కరోనా వైరస్‌ రకాల్లో ఈ డెల్టా

ఇండియా కరోనా అప్డేట్‌

Vasishta Reddy
మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో

ఇండియా కరోనా అప్డేట్ : 24 గంటల్లో 50,848 కేసులు, 1358 మరణాలు

Vasishta Reddy
మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో

కంటి మందుపై ఆనందయ్య సంచలన సవాల్

Vasishta Reddy
కంటి ముందుపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పదహారు సంవత్సరాలుగా కంటి ముందు వేస్తున్నాను ఎవరికీ ఇబ్బంది కలగలేదని..ఇందులో విషము లేదు… వేసిన వారినీ ఎంక్వైరీ చేయండని

కరోనాకు ఇలా చెక్ పెట్టండి !

Vasishta Reddy
నాన్‌వెజ్ తినేవారికి కరోనా రోగికి దాని తీవ్రతను బట్టి కిలోకు 1 గ్రాము నుంచి 1.5 గ్రాము దాకా ప్రొటీన్ ఇవ్వాల్సి వస్తోంది . ఈ ప్రొటీన్సను

జులై 1 నుంచి విద్యాసంస్థలు రీ-ఓపెన్ : సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ట్రస్మా

Vasishta Reddy
గత పదిహేను నెలలుగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం చూపిన కరోనా సెలవుల కారణంగా విద్యార్థులకు కలిగిన తీవ్ర విద్యా నష్టాన్ని గుర్తించటమే