telugu navyamedia

uttar pradesh

భారీ వ‌ర్షం వ‌ల్ల గోడ కూలి ఇద్ద‌రు చిన్నారులుతో స‌హా 9 మంది దుర్మ‌ర‌ణం

navyamedia
ఉత్తర్​ప్రదేశ్​ రాజ‌ధాని లక్నోలో విషాదం చోటు చేసుకుంది. దిల్​కుషా​ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు.

బుల్‌డోజర్ కూల్చివేతలపై ఏమీ చేయలేం.. కానీ..-సుప్రీంకోర్టు

navyamedia
ఉత్తర్‌‌ప్రదేశ్ లో బుల్‌డోజర్లతో ఇళ్లను కూల్చివేత విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివిధ నేరారోపణల్లో ఉన్నప్పుడు తాము ఆదేశాలు జారీ

జ్ఞాన్​వాపీ మసీదు కేసు: సివిల్ కోర్టు నుంచి జిల్లా కోర్టుకు బ‌దిలీ.

navyamedia
*వార‌ణాసి సివిల్ కోర్టు నుంచి జిల్లా కోర్టుకు బ‌దిలీ.. *లింగం ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలి.. *ఇక వార‌ణాసి జిల్లా కోర్టు వాద‌న‌లు * కోర్టు క‌మిష‌న‌ర్

ఆశిష్‌ మిశ్రా బెయిల్ రద్దు.. వారం రోజుల్లోగా లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశం

navyamedia
*లఖీంపూర్‌ ఖేరి హింసాత్మక కేసులో ఆశిష్ మిశ్రా బెయిల్‌ రద్దు.. *అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టిన సుప్రీం కోర్టు  *వారంలోగా లొంగిపోవాల‌ని అశిష్ మిశ్రాకు

యూపీ సీఎంగా యోగి ప్రమాణస్వీకారం..

navyamedia
*యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం *రెండోసారి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం యూపీ​ సీఎంగా యోగి ఆదిత్యనాథ్​ ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల‌ అసెంబ్లీ ఎన్నికల్లో

యూపీలో అధికారం దిశ‌గా బీజేపీ ..

navyamedia
*యూపీలో బీజేపీ హ‌వా.. *మ్యాజిక్ ఫిగ‌ర్ దాటిన బీజేపీ ఆధిక్యం.. *వ‌రుసుగా రెండోసారి బీజేపీ అధికారం.. *యూపీలో యోగీ మాయాజ‌లం.. *గ‌త 30ఏళ్ళ యూపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు: లీడింగ్‌లో బీజేపీ

navyamedia
ఐదు రాష్ట్రాల అసెంబ్లీఎన్నికల కౌంటిం గ్‌ప్రారంభమైంది.. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ ఫలితాలు సాయంత్రానికి వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భారీ

మీ ఒక్క ఓటు ప్రజాస్వామ్యానికి బలం..

navyamedia
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ ఎన్నికల్లో భాగంగా 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆరో దశలో 676 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో

యూపీలో ప్రారంభ‌మైన‌ ఆరో విడత పోలింగ్​..

navyamedia
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ గురువారం( మార్చి 3న) ప్రారంభమైంది. ఖుషీనగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, అంబేద్కర్ నగర్, గోరఖ్‌పూర్, డియోరియా ,

వివాహ వేడుకల్లో విషాదం : బావిలో పడి 13 మంది మహిళలు మృతి

navyamedia
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ జిల్లాలో ఎంతో సంబంరంగా సాగుతున్న వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి చిన్నారులతోపాటు 13 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు

యూపీలో సీఎం అభ్యర్ధిని నేనే..ఇంకెవరైనా కన్పిస్తున్నారా?..

navyamedia
ఉత్తర్​ప్రదేశ్​లో జ‌ర‌గ‌నున్న‌ అసెంబ్లీ ఎన్నిక‌ల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ నుంచి మాజీ సీఎం

దేశంలో బ్లాక్ ఫంగ‌స్ కలకలం..

navyamedia
దేశంలో కరోనా మహమ్మారి థ‌ర్డ్ వేవ్ విజృంభిస్తుంది. రోజు రోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఓవైపు కరోనా, మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం