2019 చివర్లో చైనాలో వచ్చిన కరోనా ప్రపంచాన్ని ఇప్పటికి వణికిస్తోంది. అయితే ఇదే సమయంలో యూకేలో పురుడుపోసుకున్న కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది..
కరోనా అనంతరం ఎట్టకేలకు సినిమా థియేటర్ల ఓపెనింగ్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీటింగ్తో తెలంగాణలో సినిమా థియేటర్లకు అనుమతి ఇస్తూ.. ఉత్తర్వులు జారీ