ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు విచారణల సందర్భంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇచ్చింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచారణకు వ్యక్తిగత
*వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం *చంద్రబాబు కుప్పం కోట కూలిపోనుంది.. * చంద్రబాబు కు పిచ్చాస్పత్రిలో చేరే టైమొచ్చింది.. టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష
*నేడు ప్రధానితో సీఎం జగన్ భేటీ *రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులతోనూ సమావేశం *రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్
విజయవాడలో కోర్టును సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. నగరం మధ్యలో ఉన్న సివిల్ కోర్టుల ప్రాంగణంలో 100కోట్ల వ్యయంతో 9 అంతస్తుల భవనాన్ని
*విజయవాడలో జిల్లా కోర్టు భవన సముదాయం ప్రారంభం *వంద కోట్లతో 9 అంతస్తుల భవన నిర్మాణం *ఒకే భవనంలో 36 కోర్టులు.. విజయవాడలో జిల్లా కోర్టు నూతన
రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా
*చంద్రబాబు రాజకీయంగా దిగజారిపోయారు.. *మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.. మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే పని చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. జాతీయ జెండా వందనానికి ఏ
*విజయమ్మకు తప్పిన పెను ప్రమాదం.. *కార్యక్రమం కోసం వెళ్ళి తిరుగు ప్రయాణంలో కారు ప్రమాదం *సురక్షితంగా బయటపడిన విజయమ్మ *వేరే కారులో వెళ్ళి పోయిన విజయమ్మ ఏపీ