ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు విచారణల సందర్భంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇచ్చింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచారణకు వ్యక్తిగత
లిక్కర్ స్కాంలో దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై చోట్ల సీీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసం లో సీబీఐ సోదాలు నిర్వహించింది.
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు
ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. . ఇటీవలి కాలంలో వివేకా హత్యకు సంబంధించిన అనుమానితులు, సాక్షులు
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన కూతురు సునీతారెడ్డి… ఈ కేసులో సీబీఐకి సునీతారెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ వై.ఎస్. అవినాశ్రెడ్డి పెదనాన్న వై.ఎస్. ప్రతాప్రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. 2021 ఆగస్టు 16వ తేదీన సీబీఐకి ఆయన
*వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్.. *కడప రిమ్స్ పీఎస్లో సీబీఐ ఎఎస్పి రామ్సింగ్పై కేసు *కడప ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఉదయ్కుమార్ రెడ్డి.. మాజీ మంత్రి
దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా కేసుల్లో కనీసం ఛార్జిషీట్లు కూడా దాఖలు చేయలేదని అసహనం