టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిస్థిమితం పోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు..బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో కాదని.. మీ మనవడిని అడిగితే తెలుస్తుందంటూ మంత్రి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై ఆరా తీసిన