telugu navyamedia

kadapa

నేడు వైఎస్ఆర్ వర్ధంతి: ఇడుపులపాయలో నివాళులర్పించిన వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు

navyamedia
*క‌డ‌ప జిల్లాలో రెండో రోజు ప‌ర్య‌ట‌న‌ *ఈ రోజు ఉద‌యం వైఎస్ఆర్ కి ఇడుపులపాయలోని జగన్ నివాళి *సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు సెటైర్లు ..

navyamedia
టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పార్టీ వైసీపీపై మండిప‌డ్డారు. బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. ప్రయివేటు ఫంక్షన్

ఏపీ, తెలంగాణ‌లోఈదురు గాలులతో భారీ వర్షాలు..

navyamedia
భారత వాతావరణ కేంద్రం చల్లని కబురు చెబుతోంది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. వీటి ప్రభావంతో సోమ‌వారం ఏపీ రాష్ట్రంలోని

కోదండ రాముని కల్యాణోత్సవానికి హాజరైన సీఎం జగన్‌

navyamedia
*కన్నుల పండువగా కోదండ రాముని కల్యాణ మహోత్సవం *ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్న సీఎం జగన్‌ *స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం జగన్‌ ఒంటిమిట్టలోని శ్రీకోదండ

ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో చెప్పులతో కొట్టుకున్న వైసీపీ కౌన్సిలర్లు

navyamedia
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో మున్సిపల్ పురపాలక కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఖాజా, ఇఫ్రాన్‌లు ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకున్నారు. . మున్సిపల్ వైస్ చైర్మన్

నేడు కడప, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

navyamedia
ఏపీ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు క‌డ‌ప జిల్లాలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా కుమార్తె పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులను

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు..

navyamedia
రాయలసీమ ప్రజలకు క్షమాపణలు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్షమాపణలు చెప్పారు.తాను వాడిన పదాలు రాయలసీమ ప్రజల మనసులను గాయపరిచాయని.. అందుకే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌‌ ఏరియల్‌ సర్వే..

navyamedia
అమరావతి:  ఏపీ రాష్ట్రంలోని సీఎం జగన్‌‌ శనివారం కడప, చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు

అడ‌వి సింహామే రారాజు.. జ‌గ‌నే ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ఎప్ప‌టికీ మ‌హారాజు..

navyamedia
బద్వేల్‌ ఉప ఎన్నిక ప్రచారంలో వైకాపా జోరు పెంచింది. వైకాపా పోటీలో లేద‌ని తెదేపా, జ‌న‌సేన పార్టీలు అంటున్నారు . దొంగ‌లు అంతా ఒక చోటకు చేరి

లవ్ ఎఫైర్ : కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు

Vasishta Reddy
కడప జిల్లా రాయచోటిలో దారుణం చోటచేసుకుంది. కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్ళితే…ప్రేమ వ్యవహారం యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. తాను ప్రేమించిన యువకుడిని

కడప జిల్లాలో పేలుడు.. 10 మంది కూలీలు మృతి

Vasishta Reddy
కడప జిల్లాలో ఘోర పేలుడు సంభవించింది. ముగ్గురాయి క్రషర్ వద్ద పేలుడు పదార్థాలు పేలి సుమారు 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. ఆ జిల్లాలోని

సన్యాసం తీసుకున్న బద్వేల్ మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణ

Vasishta Reddy
ఈ కాలంలో ఎమ్మెల్యే కావడం మామూలు విషయం కాదు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇంకా ఎన్నోన్నో పనులు చేస్తే కానీ ఎమ్మెల్యే కాలేరు. అలాగే ఎమ్మెల్యే