*ఏప్రిల్ 11న కొలువుతీరనున్న ఏపీ కొత్త క్యాబినేట్.. *అదే రోజు (11తేది)న కొత్త మంత్రులు..పాత మంత్రులకు విందు ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో కొత్త మంత్రి వర్గం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఇతర డిమాండ్ల పరిష్కారంపై సీఎం జగన్ వరుసగా రెండో రోజూ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక
అమరావతి: ఏపీ రాష్ట్రంలోని సీఎం జగన్ శనివారం కడప, చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు
విజయవాడ పటమట దత్తానగర్లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్ళారు. ఆశ్రమంలోని తొలుత మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి
తిరుమల తిరుపతిలో సోమవారం నాడు సీఎం జగన్ పర్యటించారు.ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీ పద్మావతి చిన్న పిల్లల
ఏపీ విద్యార్థులకు సిఎం జగన్ శుభవార్త చెప్పారు. జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ అందించనుంది ఏపీ సర్కార్. ఇవాళ ఉదయం 11 గంటలకు క్యాంపు