telugu navyamedia

AP cabinet

పాత కొత్త కలయికతో కొలువుదీరిన నూతన కేబినెట్..ప్ర‌మాణం చేసిన మంత్రులు వీరే

navyamedia
ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. వెలగపూడి సచివాలయం ఆవరణలో ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 25

పాత‌, కొత్త క‌ల‌యిక‌గా కేబినేట్ ఉంటుంది -స‌జ్జ‌ల

navyamedia
*సీఎం జ‌గ‌న్‌తో ప్ర‌భుత్వం స‌ల‌హాదారు స‌జ్జ‌ల మ‌రోమారు భేటి *మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది *పాత‌, కొత్త క‌ల‌యిక‌గా కేబినేట్ ఉంటుంది.. *అన్ని అంశాల‌ను సీఎం ప‌రిగ‌ణ‌న‌లోకి

దేవుడి దయ వుంటే మళ్లీ కేబినెట్‌లో ఉంటా -బొత్స ఆశాభావం

navyamedia
*మంత్రి పదవికి రాజీనామా అనంతరం బొత్స కీలక వ్యాఖ్యలు *దేవుడి దయ వుంటే మళ్లీ 24 మందిలో వుంటా.. *కేబినెట్ లో ఎవ‌రిని కొనసాగించాలన్నది సీఎం జగన్‌

ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు..

navyamedia
*కొత్త జిల్లాల అవ‌త‌ర‌ణ‌కు ముహుర్తం ఖ‌రారు.. *26 జిల్లాలు, 70 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు *ఏప్రిల్ 4న కొత్త జిల్లాల ఆవ‌త‌ర‌ణ‌ ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల అవతరణకు

ఏపీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు టైమ్ ఫిక్స్‌..

navyamedia
*ఏప్రిల్ 11న కొలువుతీర‌నున్న ఏపీ కొత్త క్యాబినేట్‌.. *అదే రోజు (11తేది)న‌ కొత్త మంత్రులు..పాత మంత్రుల‌కు విందు ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో కొత్త మంత్రి వర్గం

అర్చకులు, ఇమాంమ్ లు, పాస్టర్ లకు జగన్ శుభవార్త

Vasishta Reddy
ఏపీ డెయిరీ డెవలెప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ నిరర్ధక ఆస్తులపై సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఏపీడీడీసీఎఫ్ ఆస్తులను అమూల్ కు లీజుకు

రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

Vasishta Reddy
సిఎం జగన్ అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా వైఎస్సార్ రైతు

మహిళలకు శుభవార్త చెప్పిన జగన్ ప్రభుత్వం

Vasishta Reddy
జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మహిళలకు లాభం చేకూర్చే మరో పథకానికి శ్రీకారం చుట్టింది ఏపీ సర్కారు. వైఎస్‌ఆర్‌ చేయూత, కాపు నేస్తం,

ఏపీ క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు…

Vasishta Reddy
ఏపీ క్యాబినెట్ సమావేశం సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశం పూర్తయ్యాక వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా క్యాబినెట్ లో

ఏపీలో మారిన ఇసుక పాలసీ…

Vasishta Reddy
ఏపీ కేబినెట్ కొత్త ఇసుక పాలసీకి ఆమోదం తెలిపింది.  అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని