సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగుతోంది. హైదరాబాద్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సూపర్ స్పెషాలిటీ
ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రాష్ట్ర ప్రభుత్వాలు అదుకుంటున్నాయి. అలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా
కర్నాటక ప్రభుత్వం గోవధ నిషేధ ఆర్డినెన్సును తీసుకువచ్చింది. గోవధ నిషేధ చట్టం తీసుకురావడానికి కర్నాటక ప్రభుత్వం ప్రయత్నించగా కౌన్సిల్ లో ఆ బిల్లు వీగిపోయింది. దాంతో చట్టం