బీహార్లోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. చనిపోయిన ఆరుగురిలో ఐదుగురు దివంగత బాలీవుడ్
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత కేపీహెచ్బీ బ్రిడ్జిపై టిప్పర్ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి
హైదరాబాద్.. కుషాయిగూడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో బుధవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది. ఊపిరితిత్తుల సమస్యతో
హిందీ బిగ్బాస్ సీజన్ 13 విజేత, బుల్లితెర నటుడు సిద్ధార్థ్ శుక్లా కన్నుమూశారు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో ఆకస్మాత్తుగా ప్రాణాలు విడిచారు. ఆయన వయసు 40
అనంత పురం జిల్లా శింగనమలలోని గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్యస్వామి కొండపై నుంచి జారి పడి పూజారి పాపయ్య (40)మృతి చెందారు. శనివారం కావటంతో
ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రాష్ట్ర ప్రభుత్వాలు అదుకుంటున్నాయి. అలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా
మహారాష్ట్రలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాల్గర్ జిల్లాలోని విరార్ నగరంలో విజయ్ వల్లభ కరోనా ఆస్పత్రిలోని