telugu navyamedia

covid

అప్పుల ఊబిలో చిక్కుకుంది. అమెరికా… ఎంత పెరిగిందో తెలుసా..?

navyamedia
కరోనా కారణంగా ఈ అగ్రరాజ్యం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని అప్పటి నుంచి అంతకంతకు అప్పులు పెరుగుతూనే ఉన్నాయని ఆ శాఖ ప్రతినిధులు తెలుపుతున్నారు. కొన్ని అవసరాల కోసం

తెలంగాణ‌లో కొత్త‌గా 2,646.

navyamedia
తెలంగాణ ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,69,407కు చేరుకోగా.. రిక‌వ‌రీ కేసుల సంఖ్య 7,30,648కు పెరిగింది.. ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 34,665 యాక్టివ్ కేసులు

చంద్రబాబు ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలి -ఏపీ సీఎం జగన్

navyamedia
టీడీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ త్వ‌ర‌గా

ఏపీలో కర్ఫ్యూ సడలింపు.. పెళ్లిళ్లకు కొత్త రూల్స్‌.. ఉల్లంఘించేవారిపై చర్యలు

navyamedia
ఎపీ సీఎం జగన్‌ స్కూళ్లల్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయాలని సూచించారు. సీఎం

ప్రభుత్వఆసుపత్రులను కార్పొరేట్‌ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దాలి: జగన్‌

navyamedia
తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంతో నేడు కోవిడ్‌ నియంత్రణ, వైద్యరంగంలో నాడు-నేడుపై సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య

ఏపీ కరోనా అప్డేట్ : తగ్గుతున్న కేసులు

Vasishta Reddy
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 18 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను

దహన సంస్కారాల కోసం లైన్లలో నిలబడటం చూసి బాధపడ్డాను : వార్నర్

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నప్పటికీ ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించిన బీసీసీఐ.. చివరకు ఆటగాళ్లకు వైరస్ సోకడంతో నిరవధికంగా వాయిదా వేసింది. లీగ్‌లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లు

భువీ ఇంట్లో కరోనా కలకలం…

Vasishta Reddy
టీంఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్.. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి లక్షణాలు కనిపించడంతో అతను ఐసొలేషన్‌లోకి వెళ్లాడు. భువనేశ్వర్ కుమార్‌తో పాటు అతని

జూన్‌ 30 వరకూ కరోనా మార్గదర్శకాల పొడిగింపు…

Vasishta Reddy
వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇంటికి దగ్గర్లోనే కరోనా వ్యాక్సిన్‌ సులభంగా లభించేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌సీవీసీ కార్యక్రమంలో ప్రత్యేకంగా టీకా

టాటాస్టీల్ కంపెనీలో కరోనాతో మరణించిన ఉద్యోగులకు జీతాలు

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. రోజుకు రెండు ఆంక్షలకు పాగా మంది ఈ వైరస్ బరోడా పడుతుంటే 4 వేలకు పైగా మంది

ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తా అంటున్న ఆనందయ్య

Vasishta Reddy
ఆనందయ్య నాటు మందు కోసం కృష్ణపట్నం చేరుకున్నారు ప్రజలు. అయితే, తోపులాట జరగడంతో మందు పంపిణీని నిలిపివేశారు. ఈ మందుకు ఎంతవరకు శాస్త్రీయత ఉన్నది అని తెలుసుకోవడానికి

నెగిటివ్‌ వచ్చిన కరోనా లక్షణాలు పోలేదు : వరుణ్‌ చక్రవర్తి

Vasishta Reddy
కరోనా నెగిటివ్‌ వచ్చినా ఇంకా ఆ లక్షణాలు పోలేదని.. అప్పుడప్పుడు రుచీ, వాసన కోల్పోతున్నా అని చెప్పాడు వరుణ్‌ చక్రవర్తి. అయితే వరుణ్‌, సందీప్‌ వారియర్‌ కరోనా