ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెద్దమడుగూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మిడుతూరు-గుతి టోల్ ప్లాజా సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగిఉన్న
అనంత పురం జిల్లా శింగనమలలోని గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్యస్వామి కొండపై నుంచి జారి పడి పూజారి పాపయ్య (40)మృతి చెందారు. శనివారం కావటంతో
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ 11 గంటల సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులుగా బాలికలు