పశ్చిమ గోదావరి జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం వద్ద ఉన్న ఫోరస్ కంపెనీని తాత్కాలికంగా మూసివేస్తున్నామని ఆ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు. గురువారం నాడు
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ 11 గంటల సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులుగా బాలికలు