తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచే ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు సంప్రదాయం ప్రకారం గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ
మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. పి.వి.నరసింహా రావు వర్ధంతి సందర్భంగా
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ఇవాళ ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో జరిగాయి. అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొని.. నోముల