టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా రెండు రోజులు పాటు నిర్వహించే మహానాడుకు సర్వం సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. అప్పుడే ఎన్నికలు కనిపిస్తోంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోసారి పొత్తులపై కీలకవ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తిరుపతిలో పర్యటించారు. ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…జగనన్న
గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధుడిపై సాక్షి దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్న నాగిరెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్
*తెలుగుదేశం నేతలపై రోజా హాట్ కామెంట్స్ *అచ్చెన్నాయుడు అచ్చెచ్చిన అంబోతు.. *చంద్రబాబునాయుడుకు పట్టు చీరలు కావాలో? పసుపు చీరలు కావాలో తేల్చుకోవాలి ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ