ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రజల మద్దతు టీడీపీకి ఉందని అన్నారు. జగన్ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారని,
విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. హత్యాచారానికి గురైన యువతిని పరామర్శించేందుకు వచ్చిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్టి పద్మను
ఒంగోలు కలెక్టరేట్లో మహిళలు, బాలికలపై జరుగుతున్న వేదింపులు, నివారణ చర్యలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మహిళా కమీషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు.