టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా రెండు రోజులు పాటు నిర్వహించే మహానాడుకు సర్వం సిద్ధమైంది.
*వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం నిధులు విడుదల చేసిన సీఎ జగన్ *తమది మహిళా పక్షపాతి ప్రభుత్వం… *ప్రభుత్వ పథకాలకు దుష్ట చతుష్టయం జీర్ణించుకోలేకపోతుంది *రాష్ట్రంలో రాక్షసులు,
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ పర్యటన కోసం అధికారులు సామాన్య ప్రజలను ఇబ్బందిపెట్టడం దారుణమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు ఏపీలో పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు.
అమరావతి రైతుల చేపట్టిన మహా పాదయాత్రకు ఒంగోలు అమరావతి ఐక్యకార్యాచరణ సమితి సంఘీభావప్రదర్శన నిర్వహించింది. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి అద్దంకి
ఒంగోలులోని గొడుగుపాలెంకు చెందిన తేజశ్రీ అనే విద్యార్థిని క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత ఏడాది తేజశ్రీకి ఫీజురీయంబర్స్ మెంట్ వచ్చింది. అయితే