telugu navyamedia

ongole

టిడిపి మహానాడుకు సర్వం సిద్దం…ఒంగోలులో పండుగ వాతావరణం

navyamedia
టీడీపీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే మ‌హానాడు మ‌రికొద్ది సేప‌ట్లో ప్రారంభం కాబోతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా రెండు రోజులు పాటు నిర్వహించే మహానాడుకు సర్వం సిద్ధమైంది.

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు దుష్ట చ‌తుష్ట‌యం జీర్ణించుకోలేక‌పోతుంది ..

navyamedia
*వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం నిధులు విడుదల చేసిన సీఎ జగన్ *త‌మ‌ది మ‌హిళా ప‌క్ష‌పాతి ప్ర‌భుత్వం… *ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు దుష్ట చ‌తుష్ట‌యం జీర్ణించుకోలేక‌పోతుంది *రాష్ట్రంలో రాక్షసులు,

రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శననం-ఆర్టీఏ అధికారుల తీరుపై చంద్రబాబు సీరియ‌స్

navyamedia
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ప‌ర్య‌ట‌న కోసం అధికారులు సామాన్య ప్రజలను ఇబ్బందిపెట్టడం దారుణమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు ఏపీలో పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు.

సీఎం ప‌ర్య‌ట‌న కోసమ‌ని.. కుటుంబాన్ని న‌డిరోడ్డుపై దించేసి కారును తీసుకెళ్లిన అధికారులు

navyamedia
*సీఎం ప‌ర్య‌ట‌న కోసమ‌ని వాళ్ల కారును తీసుకెళ్లిన అధికారులు *రాత్రంతా అర్టీసీ స్టాండ్‌లో ఉన్న కుటుంబం.. *ఆర్డీఏ అధికారులు తీరుపై సీఎంఓ సీరియ‌స్‌ *కారులో వెళ్తున్న‌కుటుంబాన్ని న‌డిరోడ్డుపై

మహాపాదయాత్రకు ఒంగోలులో సంఘీభావ ప్రదర్శన

navyamedia
అమరావతి రైతుల చేపట్టిన మహా పాదయాత్రకు ఒంగోలు అమరావతి ఐక్యకార్యాచరణ సమితి సంఘీభావప్రదర్శన నిర్వహించింది. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి అద్దంకి

ఒంగోలు బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య పై చంద్రబాబు…

Vasishta Reddy
ఒంగోలులోని గొడుగుపాలెంకు చెందిన తేజశ్రీ అనే విద్యార్థిని క్విస్  ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత ఏడాది తేజశ్రీకి ఫీజురీయంబర్స్ మెంట్ వచ్చింది. అయితే