telugu navyamedia

Andhra Pradesh

పల్నాడులో టీడీపీ, వైసీపీ రాళ్లదాడులు :ఎస్సైకి గాయాలు..

navyamedia
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వినాయక విగ్రహాలపై పరస్పర రాళ్ల దాడులు చేసుకున్నారు.. ఈ క్రమంలో పిడుగురాళ్ల ఎస్ఐ పవన్

ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తి -ముఖ్యమంత్రి జగన్ భావోద్వేగ ట్వీట్

navyamedia
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘నాన్న భౌతికంగా

సాయి ప్రియ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్..యువతి తండ్రిపై కేసు నమోదు

navyamedia
గత నెల 25న భర్తను ఏమార్చి ప్రియుడితో వెళ్లిపోయిన సాయి ప్రియ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నేవీ, కోస్ట్ గార్డ్, పోలీసుల విలువైన సమయాన్ని

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు… ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో బోర్డు సెక్రటరీ ఎమ్‌.వి.

ఆర్కే బీచ్‌లో భర్తను ఏమార్చి ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియ కేసులో ట్విస్టు

navyamedia
విశాఖపట్నంలో గత నెల 25న భర్తను ఏమార్చి.. ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. కోర్టు అనుమతితో సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై విశాఖపట్నం

కేంద్రం కీలక నిర్ణయం.. టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు

navyamedia
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 6+6 కమాండోలతో ఉన్న భద్రతను 12+12 కమాండోలతో పెంచింది. ప్రస్తుతం

కుప్పంలో చంద్ర‌బాబు మూడో రోజు ప‌ర్య‌ట‌న‌..కేంద్రం భారీ భద్రత పెంపు

navyamedia
*కుప్పంలో చంద్ర‌బాబు మూడో రోజు ప‌ర్య‌ట‌న‌.. *చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో భారీ బందోబ‌స్తు *కాసేప‌ట్లో మోడల్ కాలనీలో చంద్ర‌బాబు రోడ్ షో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా

చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్ష‌న్‌ : చంద్ర‌బాబు రెండో రోజు ప‌ర్య‌ట‌న

navyamedia
*చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్ష‌న్‌ *కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్ర‌బాబు రెండో రోజు ప‌ర్య‌ట‌న *టీడీపీ, వైసీపీ పోటా పోటీ నిరసనలకు పిలుపు *అప్ర‌మ‌త్త‌మైన పోలీసు యంత్రాంగం

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలి…టీడీపీని స్వాధీనం చేసుకోవాలి

navyamedia
జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.  అమిత్ షా స్వయంగా వచ్చి.. జూనియర్ ఎన్టీఆర్ ను

వైసీపీ విముక్తి ఏపీయే మా ల‌క్ష్యం..-పవన్ కళ్యాణ్

navyamedia
*వైసీపీ విముక్తి ఆంద్ర‌ప్ర‌దేశ్ మా ల‌క్ష్యం *వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోం.. *టీడీపీతో కలుస్తామా లేదా అన్నది ఇప్పుడే చెప్పం *జనసేనలో కోవర్టులు ఛాయలు కనిపిస్తున్నాయి ..

వైసీపీకే జగన్‌ సీఎం కానీ, ఏపీకి కాదు -కౌలు భరోసా సభలో పవన్ కామెంట్స్..

navyamedia
*కడప జిల్లాలో రైతు భరోసా యాత్ర *కౌలు రైతు కుటుంబాలకు ప‌వ‌న్‌ సాయం *జ‌గ‌న్ వైసీపీ సీఎం రాష్ట్రానికి కాదు.. *గోరంట్ల ఇష్యూని చేసి కులం అంట

వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు అనుమానాస్పద మృతి..కార‌ణం అదేనంట‌..?

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వ విప్‌, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు