ఈ ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే దిగిపోనున్నారు.. అయితే, కొద్ది రోజుల్లోనే పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో..
తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఎం జగన్పై ఫైర్ అయ్యారు. జ్ఞానం లేని ముఖ్యమంత్రి అజ్ఞానంగా జగన్ వ్యవహరిస్తున్నారని… కరోనా పట్ల ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం అందరినీ ఇబ్బంది
టీపీసీసీ అధ్యక్ష నియామకం పై ఉత్కంఠ కొనసాగుతున్నది. పీసీసీ రేసులోకి తెరమీదకొచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు… ఇప్పటికే తన అభిప్రాయాన్ని తెలుసుకున్నారు హస్తిన పెద్దలు. రేవంత్
విజయనగరం జిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలు సిద్దమవుతుండగా…
“సెంట్రల్ విస్టా” ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త పార్లమెంట్కు అన్ని అనుమతులు సరిగ్గా ఉన్నాయని తీర్పును వెలువరించింది జస్టిస్ ఏ.ఎమ్. ఖానవిల్కర్, జస్టిస్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి నిప్పులు చెరిగారు. రైతుల పట్ల రాబందులా మారరంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు విజయశాంతి. “తెలంగాణలో రైతు బంధు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… కేసీఆర్ ని హైద్రాబాద్ లో అడుగు పెట్టనియ్యం అన్న వాళ్ళు మంత్రులు అయ్యారు. తెలంగాణ ఉద్యమ కారులు తెరమరుగు