telugu navyamedia

uddhav thackeray

ఇంటికా.. జైలుకా..ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి..

navyamedia
మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముంబైలో డబ్బే ఉండదని గవర్నర్ భగత్‌ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు పై క్షమాపణలు చెప్పాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్

ఉద్ధవ్ థాక్రే కు సుప్రీంకోర్టులో ఉపశమనం..

navyamedia
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఊరట లభించింది. ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

సీఎం ఏక్‌నాథ్ షిండేను స‌స్పెండ్ చేయండి.. రెబెల్స్ పై సస్పెన్షన్

navyamedia
మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు 15 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని కోరుతూ శివసేన సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు పిటీష‌న్‌ దాఖలు

మ‌హారాష్ర్ట సీఎం ప‌ద‌వికి ఉద్ధ‌వ్ థాక్రే రాజీనామా..కుప్ప‌కూలిన‌ మ‌హా స‌ర్కార్‌

navyamedia
*మ‌హారాష్ర్ట సీఎం ప‌ద‌వికి ఉద్ధ‌వ్ థాక్రే రాజీనామా *బ‌ల‌ప‌రీక్ష‌కు ముందే సీఎం ప‌ద‌వికి రాజీనామా.. *ఎమ్మెల్సీ ప‌ద‌వికి కూడా ఉద్ధ‌వ్ రాజీనామా *సుప్రీంకోర్టు తీర్పును గౌర‌విస్తున్నాం.. *మా

మహా మలుపు..మ‌హారాష్ర్ట అసెంబ్లీలో రేపే బ‌ల‌ప‌రీక్ష‌..

navyamedia
*శివ‌సేన పిటీష‌న్‌పై వాదన‌లు పూర్తి.. *మ‌హారాష్ర్ట అసెంబ్లీలో రేపే బ‌ల‌ప‌రీక్ష‌.. *గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించిన సుప్రీంకోర్టు *ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో

మ‌హా సంక్షోభం : నా వల్ల ఏమైనా తప్పు జరిగితే క్ష‌మించండి అంటూ వెళ్లిపోయిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే..

navyamedia
*నా వాళ్ళే న‌న్ను మోసం చేశారు.. *కేబినేట్ భేటిలో మంత్రుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన ఉద్ధ‌వ్‌ *రెండున్న‌రేళ్ళు స‌హ‌క‌రించిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. *నా వ‌ల్ల ఏదైనా త‌ప్పు జ‌రిగిఉంటే

రెబెల్స్‌ ఎమ్మెల్యేలను సీఎం ఉద్దవ్‌ ఠాక్రే భావోద్వేగ లేఖ..

navyamedia
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ సీఎం ఉద్దవ్ ఠాక్రే.. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భావోద్వేగ లేఖ రాశారు. అందులో రెబెల్‌ ఎమ్మెల్యేలు తిరిగి ముంబైకి వచ్చేయాలని

మా కుటుంబాలకు ఏదైనా జరిగితే థాక్రాదే బాధ్య‌తా -ఏక్‌నాథ్ షిండే

navyamedia
*మాకు మా కుటుంబ స‌భ్య‌లకు ఏం జ‌రిగినా థాక్రాదే బాధ్య‌తా *డీజీపీ హోంమంత్రికి లేఖ‌రాసిన ఏక్‌నాథ్ షిండే మ‌హారాష్ర్ట‌లో ఏర్ప‌డ్డ రాజ‌కీయ సంక్షోభం రోజు రోజుకు తీవ్ర‌త‌ర‌మ‌వుతోంది.

శివసేన అనర్హత అస్త్రం‌.. ఎవ‌ర్ని భ‌య‌పెట్టాలని ప్ర‌య‌త్నిస్తున్నారు..

navyamedia
*12 మంది ‘ఎమ్మెల్యే’లకు సేన అనర్హత నోటీసులు *ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు?: షిండే * ఏక్‌నాథ్‌ షిండే కు పెరుగుతున్న బ‌లం మహారాష్ట్ర రాజకీయాల్లో వరుసగా కీలక మలుపులే

ఏక్‌నాథ్ షిండే బలప్రదర్శన..42 మంది ఎమ్మెల్యేలతో క‌లిసి అసోం​లో మకాం

navyamedia
మహారాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటుకు దిగిన ఏక్‌నాథ్‌ శిందే 42 మంది ఎమ్మెల్యేలతో క‌లిసి అసోం గువాహటిలోని రాడిసన్​

మ‌హారాష్ర్ట సీఎం ఉద్ధవ్‌ థాక్రేతో కేసీఆర్‌ భేటి..

navyamedia
*మ‌హారాష్ర్ట ముఖ్య‌మంత్రి థాక్రేతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటి.. *జాతీయ‌రాజకీయాల‌పై థాక్రేతో కేసీఆర్ చ‌ర్చ‌లు.. ముంబైలో మహారాష్ట‍్ర సీఎంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. దేశ రాజకీయాలు,

ప్రధానికి మహారాష్ట్ర సీఎం లేఖ…

Vasishta Reddy
క‌రోనా మ‌హ‌మ్మారిని కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ విప‌త్తుగా ప‌రిగ‌ణించాల‌ని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు. క‌రోనాను జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టిస్తే