మహా సంక్షోభం : నా వల్ల ఏమైనా తప్పు జరిగితే క్షమించండి అంటూ వెళ్లిపోయిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే..
*నా వాళ్ళే నన్ను మోసం చేశారు.. *కేబినేట్ భేటిలో మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన ఉద్ధవ్ *రెండున్నరేళ్ళు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. *నా వల్ల ఏదైనా తప్పు జరిగిఉంటే