కరోనా మహమ్మారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా పరిగణించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటిస్తే
భారత్ లో సగానికి పైగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్లో నమోదైన పాజిటివ్ కేసుల రికార్డును.. సెకండ్ వేవ్ ఎప్పుడో దాటేసింది..