మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు 15 మంది రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ శివసేన సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు పిటీషన్ దాఖలు
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ సీఎం ఉద్దవ్ ఠాక్రే.. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భావోద్వేగ లేఖ రాశారు. అందులో రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి ముంబైకి వచ్చేయాలని
*శివసేన తిరుగుపాటు నేత షిండే సంచలనవ్యాఖ్యలు *మాకు 50 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంది. *మాదే అసలైన శివసేన పార్టీ *బాల్థాక్రే హిందుత్వ నినాదాన్ని ముందుకు తీసుకెళతాం