మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు 15 మంది రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ శివసేన సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు పిటీషన్ దాఖలు
ఏపీలో ఆర్థికశాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇద్దరు ఆర్థికశాఖలో సెక్షన్ అధికారులు డి. శ్రీనుబాబు, కె. వరప్రసాద్ సహా అసిస్టెంట్ సెక్రటరీ
మహబూబాబాద్ జిల్లాలోని మహిళా ట్రైనీ ఎస్సై జరిగిన లైంగిక వేధింపులు కలకలం రేపుతోన్నాయి. గత రాత్రి తనను అటవీప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడని బాధితురాలు ఆరోపిస్తోంది .