బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులోఊరట దక్కింది. ఓ టీవీ ఛానల్ మహ్మద్ ప్రవక్తపై ఆమె ఇటీవల చేసిన కామెంట్స్ దేశంలో తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఊరట లభించింది. ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు