మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను తీసేస్తే రాష్ట్రానికి రెవెన్యూనే ఉండదని వివాదాస్పద వ్యాఖ్యలు
*మహారాష్ర్ట సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా *బలపరీక్షకు ముందే సీఎం పదవికి రాజీనామా.. *ఎమ్మెల్సీ పదవికి కూడా ఉద్ధవ్ రాజీనామా *సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం.. *మా