టీఆర్ఎస్, బీజేపీలది అవకాశవాద రాజకీయమని.. అమ్ముడుపోయిన వాళ్లను మునుగోడు నుంచి తరిమేయాలని ప్రజలకు టీ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. శనివారం మునుగోడులో
*తెలంగాణ నేతలకు నిర్మలా సీతారామన్ కౌంటర్లు *తెలంగాణలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?..అది చెప్పండి తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా
ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తించు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని.. అయితే అది అంత సులభం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ముందుగా హైదరాబాదు నుండి రోడ్డు
*హనుమకొండలో బీజేపీ బహిరంగ సభ *సెప్టెంబర్ లో నాలుగో విడద ప్రజాసంగ్రామ యాత్ర *హనుమకొండ బీజేపీ సభలో ప్రకటించిన బండి *కేసీఆర్ కోసం జిల్లాకో జైలు రెడీ
*ఓరుగల్లు గడ్డకు నా నమస్కారం అంటూ ప్రసంగం ప్రారంభించిన జేపీ నడ్డా.. *టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ప్రజాసంగ్రామ యాత్ర లక్ష్యం.. *మీర్ ఉస్మాన్ అలీఖాన్ దారిలోనే కేసీఆర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేసుకోవచ్చని ఇప్పటికే
*మత పిచ్చిగాళ్లు ఎలాంటి దుర్మార్గాలను సాగనివ్వం *మత పిచ్చికి లోనైతే…బతుకులు ఆగమౌతాయి *స్వార్థ మతపిచ్చిగాళ్లను తరమికొట్టాలి *మోదీ….మేము మనుషులం కాదా? దేశంలో భాగం కాదా? *కేంద్రం నుంచి
*ప్రజాసంగ్రామ యాత్రను ఎవరూ ఆపలేరు.. *ఎంఐఎంతో కలిసి తెలంగాణలో మత ఘర్షణలకు టీఆర్ఎస్ ప్లాన్ టీఆర్ఎస్ కాదు… ఎవరు అడ్డం వచ్చినా ప్రజాసంగ్రామ యాత్రను ఆపలేరని తెలంగాణ
డిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రాగా, ఆమె తన పదవికి రాజీనామా
*ఢిల్లీ లిక్కర్ పాలసీ తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. *ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం.. *ఇలాంటి ఆరోపణలు నిరంతరం చేస్తూనే ఉన్నారు.. *నిరాధార ఆరోపణలు చేస్తే