telugu navyamedia

bihar

కేసీఆర్ పదే పదే కోరినా నితీష్ అయిష్టత ప్రదర్శించారు -కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

navyamedia
ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీహార్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తించు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని.. అయితే అది అంత సులభం

లాలూతో సీఎం కేసీఆర్ భేటీ..లాలూ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా

navyamedia
బీహార్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్   సీఎం కేసీఆర్ ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో కేసీఆర్ సమావేశయ్యారు. ఈ సందర్భంగా

రేపు బిహార్‌కు సీఎం కేసీఆర్‌..గల్వాన్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం.

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బిహార్‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుండి ఆయన పాట్నా వెళ్లనున్నారు. గాల్వాన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన

బీహార్‌లో బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన నితీష్‌..సభ నుంచి వాకౌట్ చేసిన బీజేపీ స‌భ్యులు

navyamedia
*బీహార్‌లో బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన నితీష్‌ *మీరు పిల్లలు… ఏమి తెలియదంటూ బీజేపీ ఎమ్మెల్యేలపై నితీష్‌ కుమార్ సెటైర్లు  *సీఎం వ్యాఖ్యలతోవాకౌట్ చేసిన బీజేపీ స‌భ్యులు బిహార్‌ అసెంబ్లీలో

బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా..

navyamedia
*బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా *గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి రాజీనామాను స‌మ‌ర్పించిన నితీష్‌ *బీహార్ లో రాష్ర్ట‌ప‌తి పాల‌న విధించాలి.. *ర‌బ్రీదేవీ నివాసానికి చేరుకున్న నితీష్‌ *ప్ర‌భుత్వ

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం..ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్‌లో త‌ర‌లింపు

navyamedia
*బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం *ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్‌లో త‌ర‌లింపు *ఆస్ప‌త్రికి వెళ్ళి బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ ప‌రామ‌ర్శ‌ *ప్రధాని

ఒంటి కాలిపై నడుస్తూ స్కూల్ కు..చ‌లించిపోయిన కేటీఆర్ .

navyamedia
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. అభిమానులు, కార్యకర్తలు, ప్రజలతో తరచూ కాంటాక్ట్‌లో ఉంటారు యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్ , రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్ ..

navyamedia
*రాజ‌కీయ పార్టీ పెడుతున్న‌ట్టు పీకే ప్ర‌క‌ట‌న‌.. *బీహార్ నుంచి త‌న ప్ర‌యాణం ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌.. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు.

కరోనా లక్షణాలతో మరో కొత్త వైరస్…

Vasishta Reddy
దేశ‌వ్యాప్తంగా కరోనా, బ్లాక్ ఫంగ‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతుండ‌గా.. తాజాగా, బ్లాక్ ఫంగ‌స్‌ను అంటువ్యాధిగా ప‌రిగ‌ణించాలంటూ తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాల‌కు లేఖ‌లు రాసింది. కేసులు వెలుగు

వరుడికి లవ్‌ ఎఫైర్‌ : పెళ్లికూతురి తల నరికి మరీ దారుణం

Vasishta Reddy
ప్రేమ వ్యవహరాల కారణంగా హత్యలు కూడా జరగడం కామన్‌ అయిపోయింది. పెళ్లి జరిగక ముందు ఉన్న ప్రేమ వ్యవహారం కారణంగా చాలా మంది యువతులు, యువకులు ప్రాణాలు

ఎన్నికల వేళ.. అస్సాం, బెంగాల్‌ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో భూకంపం

Vasishta Reddy
దేశంలో ఇవాళ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో రెండు విడతల

వ్యాక్సిన్ విషయంలో బీహార్ సంచలన నిర్ణయం…

Vasishta Reddy
దాదాపు ఏడాదికి పైగా దేశాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. అయితే దానికి వ్యాక్సిన్ గత నెల నుండి మ్మన దేశంలో ఇస్తున్నారు. దేశంలో కరోనా వ్యాక్సీనేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.