*హనుమకొండలో బీజేపీ బహిరంగ సభ *సెప్టెంబర్ లో నాలుగో విడద ప్రజాసంగ్రామ యాత్ర *హనుమకొండ బీజేపీ సభలో ప్రకటించిన బండి *కేసీఆర్ కోసం జిల్లాకో జైలు రెడీ
*ఓరుగల్లు గడ్డకు నా నమస్కారం అంటూ ప్రసంగం ప్రారంభించిన జేపీ నడ్డా.. *టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ప్రజాసంగ్రామ యాత్ర లక్ష్యం.. *మీర్ ఉస్మాన్ అలీఖాన్ దారిలోనే కేసీఆర్
చట్టసభల్లో న్యాయవాదుల ప్రాతినిధ్యం తగ్గిందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ అభిప్రాయం వ్యక్తంచేశారు. వరంగల్ కోర్టుల సముదాయంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కోర్టుభవనాల