హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏఐఎంఐఎం పార్టీలు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో గతంలో కలిసి ఉన్న ఈ పార్టీల మధ్య తెలంగాణలో ముక్కోణపు ప్రేమ కథ బట్టబయలైంది.
తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లేఖలు రాశారు. సెప్టెంబర్ 17న
గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను తెలంగాణ అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని మజ్లిస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎంఐఎం జనరల్ సెక్రటరీ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి
*ప్రజాసంగ్రామ యాత్రను ఎవరూ ఆపలేరు.. *ఎంఐఎంతో కలిసి తెలంగాణలో మత ఘర్షణలకు టీఆర్ఎస్ ప్లాన్ టీఆర్ఎస్ కాదు… ఎవరు అడ్డం వచ్చినా ప్రజాసంగ్రామ యాత్రను ఆపలేరని తెలంగాణ
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా సోమవారం రాత్రి రాజాసింగ్.. యూ ట్యూబ్లో వీడియోను విడుదల చేయడం
టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమే సి కింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసానికి కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం నాడు బాసరకుకు
హైదరాబాద్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన భోలక్పూర్ కార్పోరేటర్ గౌసుద్దీన్ ను పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం భోలక్ పూర్ లో సోమవారం
ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ మృతి చెందాడు. ఆదిలాబాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఫారూఖ్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ను
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై ఇవాళ సీపీఐ నేత నారాయణ స్పందించారు. రైతులు అందరూ పార్టీలతో సంబంధం లేకుండా కలిసి
టీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరువు లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ హైదరాబాద్ ను పునర్నిర్మిస్తాం అంటే.. ఒకరు