తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ముందుగా హైదరాబాదు నుండి రోడ్డు
పుట్టా మధుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే వామన్ రావు కేసులో పుట్టా మధుకు ఉచ్చు బిగిస్తుండగా.. తాజాగా మరికొన్ని ఆరోపణలు వస్తున్నాయి. పుట్టా మధు అక్రమంగా
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా అంతర్గారం మండలం ఈసంపేటలో విషాదం చోటుచేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు కలుషిత ఆహారం తిని మృతి చెందారు. మంగళవారం రోజు
లాక్డౌన్ అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం విభత్సంగా పెరిగిపోయింది. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఆ పార్టీ నేత గుండె నొప్పితో మృతి చెందారు. కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన